25, జనవరి 2017, బుధవారం

బ్లాగ్ మిత్రులందరికీ గణ తంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ... 

ఇంకా 

విశాఖ నగరంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం చేస్తున్న పోరాటం ప్రశాంతంగా జరగాలని, ఈ సారైనా ఈ వేడి కేంద్రాన్ని తాకాలని, హోదా ఇవ్వక పోయినా, ప్యాకేజ్ తో సరిపెట్టుకొని నవ్యంధ్ర నిర్మాణం కోసం శ్రమిస్తున్న ప్రభుత్వానికి మంచి జరగాలని , నిజంగా చిత్తశుద్ధి తో కాకుండా , రాజకీయం చేయడం కోసం ఈ పోరాటాలు, నిరసనలు చేసేవారికి మాత్రం గుణపాఠం కావాలని 

మనస్ఫూర్తిగా కోరుకొంటూ ... 

మురళి 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి